దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
Fri, Sep 20, 2024, 07:59 PM
by Suryaa Desk | Wed, Sep 11, 2024, 01:49 PM
అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ లో అటవీ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే పుష్పగుచ్చం ఉంచి అమరులైన అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం యెన్నం మాట్లాడుతూ.. అడవులు ఉంటేనే మానవ జీవనానికి ఎలాంటి ముప్పు ఉండదని, ప్రకృతిని ప్రేమించడమే కాకుండా ఆరాధిస్తున్న అటవీ సిబ్బంది ఎంతో గొప్ప వారున్నారు.