బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 06:54 PM
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులకు కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో పనిచేస్తామని హామీలు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై గురువారం ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీజను కలిసి ఫిర్యాదు అందజేశారు. సంబంధిత ఉద్యోగులపై వెంటనే సస్పెన్షన్ తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.