by Suryaa Desk | Sun, Jul 07, 2024, 04:28 PM
తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలో మీ రైతులకు సరైన వర్షాలు లేక పంటలకు పెట్టుబడిలు పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి రైతు భరోసా పథకం ద్వారా నిధులను ఖాతాలో తక్షణమే వెయ్యాలని ఆదివారం అన్నారు.