by Suryaa Desk | Sun, Sep 15, 2024, 12:31 PM
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో నీరు నిండుకుని జలకళ సంతరించుకుంది. ఆదివారంకు ప్రస్తుతం డ్యామ్ సామర్థ్యం 24. 034టీఎంసీలు కాగా, 919. 90 23. 95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 809 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 809 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు.