మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 02:22 PM
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నియోజకవర్గం, సంగారెడ్డి నియోజకవర్గంలోని ఇర్గిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సుప్రియ సతీష్ ప్రత్యేక చరువుతో ఇర్గిపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొట్టమొదటగా పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, వార్డ్ మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ నవీన్ రెడ్డి, గ్రామ పెద్దలు, TSK టీం చైర్మన్ సందీప్, మహిళా సభ్యులు పాల్గొన్నారు.