by Suryaa Desk | Wed, Jun 26, 2024, 02:23 PM
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వీరాంజనేయ స్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ నెల 29న కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని పూజలు చేయనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు.