![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:53 PM
తెలంగాణలోని విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ని విడుదల చేసింది. ఏప్రిల్ 9 తేదీ నుంచి ఏప్రిల్.
17వరకు 1 నుంచి 9వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, శనివారం నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్న విషయం తెలిసిందే.