క్రికెట్ అసోసియేషన్లో నిధుల గోల్మాల్.. ఈడీ విచారణకు భారత మాజీ కెప్టెన్
Tue, Oct 08, 2024, 06:41 PM
by Suryaa Desk | Wed, Jun 26, 2024, 11:33 AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే పై బుధవారం కట్టెల లారీ బోల్తా కోటింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సాగర్ హైవే పై కొద్దిసేపు ట్రాఫిక్ కు జామ్ కావడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి గాయలైన డ్రైవర్ ను 108 సహాయంతో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.