by Suryaa Desk | Tue, Sep 10, 2024, 04:08 PM
ప్రజలకు హైడ్రా మీద అనుమానం కలుగుతోందని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం పేద, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టాలన్నట్లు కనిపిస్తుందన్నారు. రూ.వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కంపెనీల దరిదాపుల్లోకి హైడ్రా వెళ్ళడం లేదు. HYDలోని 25 చెరువులను కంపెనీలకు అభివృద్ధి పేరుతో అప్పజెప్పారు. మజ్లీస్ దరిదాపుల్లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదా?' అని ప్రశ్నించారు.