by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:54 PM
నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్లవాడ సొసైటీ వైస్ చైర్మన్ రోజనల సంపత్ కుమార్ పెదాల పెన్నిధి ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన నచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ .
సీనియర్ నాయకులు కుసుమ చెన్నకేశవులు మార్కెట్ డైరెక్టర్ మైపాల్ రెడ్డి రెడ్డి మరియు వెంకటాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు వంగాల బాబు నాయకులు బండారి అనిల్ కుమార్ కొండపల్లి వెంకటేశ్వర్లు కొండపల్లి సురేందర్ గుజ్జేటి సురేష్ గాడిదల సూరయ్య బొమ్మ గాని యాదగిరి న్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.