by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:55 PM
గాజులరామారం సర్కిల్ పరిది దేవేంద్రనగర్ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వినాయక నిమజ్జనం సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు శేఖర్ రెడ్డి, సుగ్రీవుడు ముదిరాజ్, వెంకట్ రెడ్డి, సింహాద్రి, మల్లేశం, యూత్ సభ్యులు, చౌడప్ప, అశోక్, రవి, భరత్, శంకర్, చందు, జీవన్, ఉల్లాస్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, సాయి నవదీప్ ముదిరాజ్, ఫారన్, వంశి, అనిల్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.