by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:41 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా శనివారం వచ్చి బహూకరింమినట్లు ,ఆయనకు స్వామివారి దర్శన అనంతరం శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
చేనేతకారుడు మాట్లాడుతూ స్వయంగా నేసిన అగ్గిపెట్టే లో ఇమిడే పట్టు శాలువాను స్వామి వారికి అందజేయాలని కొరిక కలిగిందని ఈ రోజు స్వామివారికి బహుకరించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పట్టు శాలువాను ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహారానాథ్ కు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పరిశీలకుడు ధర్మేందర్ , ఆలయ ప్రధాన అర్చకులు నల్ల విజయ్ కుమార్ లున్నారు.