![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:12 PM
కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని రాయలసీమ నేపథ్యంలో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని అన్నపూర్ణ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బురు డైరెక్ట్ చేయనున్నారట. అయితే ఈ మూవీని ఈ వారం నుంచే మొదలు పెట్టనున్నారు. ఇక హీరోయిన్గా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది.
Latest News