by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:57 PM
గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కుటుంబాలు వినాయక విగ్రహం ప్రతిష్ఠించిన చోటా ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ విద్యార్థులతో పాటు పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన పోలీస్ కమిషనర్ సునీల్ దత్, పోలీస్ అధికారులు విద్యార్థులకు, పోలీస్ సిబ్బందికి బోజనాలు వడ్డించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని సీపీ అకాంక్షించారు.