by Suryaa Desk | Sat, Sep 14, 2024, 04:01 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫారం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు ఖమ్మం నగరంలో జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ.
ఉద్యమకారుల ఫారం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫారం ఆధ్వర్యంలో తెలంగాణలో అన్ని జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా హైదరాబాద్ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో విజయవంతంగా ముగించుకొని దక్షిణ తెలంగాణ చైతన్య యాత్రలో భాగంగా ఈనెల 15 , 16 తేదీలలో జరుగుతుందని అన్నారు . దీనిలో భాగంగా 15వ తారీకు మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు .