అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 19, 2024, 06:51 PM
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రం కోసం జతకట్టనున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోన్ లో రానున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా ప్రముఖ తమిళ నటి ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి "సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ని నిర్మించనున్నారు.
Latest News