![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 12:50 PM
థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు చూడటానికి వీలు లేని వారంతా కూడా ఓటీటీలో సినిమాలు చూస్తారు. అయితే ఈ రోజు మొత్తం నాలుగు కొత్త సినిమాలు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చాయి. అయితే ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన మజాకా సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News