మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 10:33 AM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో, 17వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నాజియా బేగం సర్వర్ పాషా ఆధ్వర్యంలో లబ్ధిదారులు మంజుల బాలరాజ్ దంపతులు తమ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని అట్టహాసంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నెహ్రూ కాలనీలోని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఈ ఇల్లు నిర్మించబడింది.