అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 06:59 PM
నల్గొండ ఐటీ టవర్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఐటీ టవర్ ముందు ఆ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఐటీ కంపెనీలు జిల్లాకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ నిరసన నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గంలో జరిగింది.