రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 07:05 PM
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ గ్రామంలో చిన్నచింతకుంట మండలం పలు గ్రామాలకు చెందిన రైతులకు ఆదివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి స్పింక్లర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్పింక్లర్లను అందజేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.