గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:18 PM
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన శ్రీమతి మమతా శ్రీనివాస్ను జడ్చర్ల తాలూకా ముదిరాజ్ మహాసభ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్నగర్లోని వారి స్వగృహంలో మేయర్ను కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, లక్ష్మయ్య, శేఖర్, హనుమాన్, నర్సింహులు, రవి, కృష్ణ, రాజు పాల్గొన్నారు.