రాత్రిపూట పోస్టల్ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు
Fri, Feb 20, 2026, 06:21 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 02:15 PM
శనివారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు. అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు మద్దతు ఇస్తోందని, అక్కడ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.