మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 12:11 PM
జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ వడ్డే లక్ష్మికృష్ణ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పటాన్చెరు జిన్నారం మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కులాల, వృత్తుల ఆత్మగౌరవాన్ని, బానిసత్వాన్ని పోగొట్టడానికి విదేశీయులపై దండయాత్ర చేసిన మహానీయుడని శివాజీని కొనియాడారు. యువతకు శివాజీ మంచి స్ఫూర్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల ఎస్సై హనుమంతు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.