కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 02:53 PM
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిరిపురం యాదయ్య 37వ జన్మదినం సందర్భంగా నాగారంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యాదయ్య చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ పద్మశాలి సంఘం నాయకులు యాదయ్య సేవలను కొనియాడారు.