కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:19 PM
గంభీరావుపేట మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ఫోన్లు లేకపోవడం, పట్టాదారు పాస్బుక్కులకు ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం వంటి సాంకేతిక సమస్యల వల్ల అన్నదాతలు యూరియా పొందలేక అల్లాడుతున్నారు. యాప్ ద్వారా ఎరువులు ఎలా పొందాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ అధికారులు స్పందించి యాప్ గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.