![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 12:01 PM
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పయిపల్లి గేటు సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కిషన్ గుడా గ్రామానికి చెందిన మల్లేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు.