![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:42 PM
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన హుజూర్ నగర్ లో చోటుచేసుకుంది. రాయినిగూడెంకి చెందిన నరసింహారావు మిషన్తో బండలు పాలిష్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురి కాగా చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కొరకు సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మత్తయ్య సోమవారం తెలిపారు.