![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:04 PM
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో మంగళవారం మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వ్యాధుల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అర్చన రవికుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.