![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:36 PM
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో పలు ముఖ్య అంశాలను గురించి చర్చించారు.