![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 03:32 PM
జగిత్యాల పట్టణంలో ప్రతి సమస్యకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రతి మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ అడు వాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణ ప్రజలు మీ వార్డులో మురుగునీరు చెత్త డ్రైనేజీ ఏ సమస్య ఉన్న ప్రజాదర్బార్లో నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు.