by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:46 PM
భార్యాభర్తలు గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్పేట మండలంలో చోటు చేసుకుంది. చాకల్పల్లి గ్రామానికి చెందిన నిరంజన్ (62) భార్య ఎల్లమ్మ వ్యవసాయం చేసుకుని బతికేవారు. సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో భార్యాభర్తలు డబ్బుల విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యానుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.