![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:14 PM
జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని శీల ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి, డాక్టర్ విశ్వజిత్ రెడ్డి లను శాలువాతో ఘనంగా సన్మానించి మెమోంటోలను అందించారు. డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు.