![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:46 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శాసన సభ్యులు వాకిటి శ్రీహరి 34 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి శాతం వరకు చెక్కులను పంపిణీ చేశారు. మక్తల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సువర్ణ రాజు, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.