![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:41 PM
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బాలికల జూనియర్ కళాశాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యాపకులు విద్యార్థులు నాయకులతో కలిసి హరితహారంలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.