![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:20 PM
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్ధిరాములు చెప్పారు. డాక్టర్ డేను పురస్కరించుకుని ఆయన ఆస్పత్రిలో పని చేసిన 1982-2024 వైద్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. ఈ కార్యక్రమంలో నడిపి సిద్దిరాములు, శకుంతల, భక్తమాల, కవిత, మంజుల, అంజు, నాగలక్ష్మి, శివమణి, శ్యామల ఉన్నారు.