![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:05 PM
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కు చెందిన తాళ్లూరి కనకాచారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నేరేడుచర్ల ఎస్సై ఎ. రవీందర్ తెలిపారు. 2 ద్విచక్ర వాహనాలు, రూ. 25 వేల విలువైన ఇనుప సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు. ఏప్రిల్ 29న నేరే డుచర్లలోని హుజూర్నగర్ రోడ్డులో గల పాత ఇనుము దుకాణంలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. 2 కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు.