![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 04:22 PM
వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని బ్రాహ్మన్ పల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.