![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:11 PM
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ వార్డులో మంగళవారం అంగన్వాడీ కేంద్రాలలో పసిపిల్లల ఎదుగుదలను గురించి వారికి ఇచ్చే ఫుడ్ గురించి పర్యవేక్షించిన కౌన్సిలర్ శ్రీమతి శ్రీ గోన్నెపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ బాలింతలు వారికి ఇచ్చే ఫుడ్, గుడ్లు, బాలా అమృతం పిల్లలకు పెట్టీ పిల్లల ఎదుగుదల చూడండి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పి లావణ్య, అంగన్వాడీ టీచర్లు కల్పన, పద్మ, సుజాత అయాలు, మరియు బాలింతలు తదితరులు పాల్గొన్నారు