![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:10 PM
దుబ్బాక మున్సిపాలిటీ నుంచి లచ్చపేట 10, 11 వార్డులను తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ సాధన సమితి సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ. మున్సిపాలిటీ చేయడం వల్ల లచ్చపేటకు జరిగిన అభివృద్ధి ఏమి లేదని తెలిపారు. మున్సిపాలిటీ వల్ల అధిక పన్నుల భారం తగ్గింపు, ఉపాధి పనికల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.