![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:38 PM
మునగాల మండలం తాడ్వాయి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బోరు బండి పై పని చేసే వ్యక్తుల కు విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటన ల గజేంద్ర అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్ లచిన్ కు తీవ్ర గాయాలయ్యాయి. బోర్ ఓనర్ సూడి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు.