![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 04:12 PM
సోమవారం ఐడిఓసి సమావేశం హాల్ నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 78 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బడవాత్ సంతోష్ ఆదేశించారు.