![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:23 PM
నాగిరెడ్డిపేట్ మండలం మాల్ తుమ్మెద గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పి ఉన్నత పాఠశాలలో అమ్మఆదర్శపాఠశాల పనుల పురోగతిని డిఎల్ పిఓ సురేందర్, ఎంపీడీవో పర్బన్న పనులను పరిశీలించారు. పనుల తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడినుండి డిఎల్ పిఓ 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.