![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 12:51 PM
నారాయణపేట జిల్లా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జానయ్య తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరుకావాలని కోరారు.