![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:43 PM
రాష్టంలోనే ఎక్కడ లేని విదంగా మొదటి సారిగా 20 మందితో డిస్టీక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డి. డి. ఆర్. ఎఫ్) ను జిల్లా అధికార యంత్రంగం ఏర్పాటు చేసారు. దీన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. ఈ టీమ్ జిల్లాలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరిగిన అక్కడికి చేరుకుని ప్రజల ప్రాణాలను కాపడటమే ప్రధాన లక్ష్యం. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలం, డిఎఫ్ఓ పాటిల్, తదితరులు ఉన్నారు.