![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:35 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం కన్నాపూర్ తండాలో నూనావత్ జనవ్వ (40) ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై మరణించింది. పాము కాటుకు గురైన జనవ్వను వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లుగ్రామస్థుల ద్వారా తెలిసింది.