![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 01:59 PM
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం మధిరలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మధిరకు త్వరలో ఐటి హబ్ తీసుకువస్తున్నాం. ఐటీ హబ్ ఏర్పాటుకు కావలసిన భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు.