![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 10:10 AM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క పర్యటించనున్నారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొంటారు.