![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:55 PM
గాంధారి మండలం ఎక్స్ రోడ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టి, ట్రాక్టర్ లో ఉన్న కొర్రరవి (22)సంఘటన స్థలంలోనే చనిపోగా, బాణోత్ దేవిసింగ్(37)హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులిద్దరు గాంధారి మండలం నాగ్ లూర్ కు చెందిన వారిని తెలిపారు.