![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 03:35 PM
కల్హేర్ మండల కేంద్రంలో గల రామాలయం ప్రథమ వార్షికోత్సవo మంగళవారం జరుగగా అట్టి కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజి రెడ్డి, సంజుపటేల్ తుకారాం, రమేష్, జానీ పటేల్, వీర్ శెట్టి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.