![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 12:34 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉన్న భక్తతునం ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి విశేష పూజలు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు